కుమార్ మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్
ప్రధాని మోదీ విధానాలతో భారతదేశం పురోగమిస్తోందన్నారు. 140 కోట్ల మంది భారతీయులకు ప్రధాని మోదీపై నమ్మకం ఉంది. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ