డాక్టర్ పీటర్ పోడెసర్, సీఈవో, ఎస్‌ఎఫ్‌సీ ఎనర్జీ
ప్రధాని మోదీ నాయకత్వంలో, భారతదేశం సౌర శక్తి మరియు గ్రీన్ హైడ్రోజన్ కోసం సాంకేతిక స్థావరాన్ని నిర్మిస్తోంది. తయారీ, ఆర్ అండ్ డి మరియు ఇంజినీరింగ్‌కు భారతదేశం తనను తాను మంచి పునాదిగా మార్చుకోగలదు.