“ ప్రస్తుతం ‘వ్యాపారం చేయడం లో సౌలభ్యం’ సంబంధిత స్థానాల లో మనం దాదాపు 77 శాతం పురోగమించాం. ఇప్పుడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క పారదర్శకత్వం మరియు దక్షత కలిగిన నిర్వహణ ల కారణంగా భారతదేశానికి తరలిరావడం సులువు గా మారిపోయింది. పని లో జాప్యానికి తావు లేదు. పెట్టుబడి పెట్టడానికి భారతదేశం ఒకే ఒక మంచి దేశం గా ఉంది. ఈ దేశం లో సుపరిపాలన సాగుతోంది. ఈ దేశాని కి అంతా మంచే జరగాలని నేను అభిలషిస్తున్నాను. ’’