డాక్ట‌ర్ మార్టిన్ బ్రూడెర్ ములర్‌, చైర్ మన్‌, బిఎఎస్ ఎఫ్‌
“మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మాన్నిచేప‌ట్టినందుకు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి నేను అభినంద‌న‌లు తెలియజేయాలనుకొంటున్నాను. మ‌రింత ప్ర‌శంస‌నీయ‌మైన విష‌యం ఏమిటంటే ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన వృద్ధి కోసం ప్రధాన మంత్రి కి ఉన్నటువంటి దార్శ‌నిక‌త‌. ఈ విష‌యం లో భార‌త‌దేశ నిబ‌ద్ద‌త అనేది పారిస్ ఒప్పందం లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.”