"శ్రీ నరేంద్ర మోదీ మరియు భారత ప్రభుత్వం యొక్క నాయకత్వం పారిశుధ్యం మెరుగుపరచడం లో కీలక పాత్ర పోషించింది. స్వచ్ఛ్ భారత్ విజయాన్ని మరింతగా పెంచి పోషించుకోవలసిన సమయం ఇది."