పెట్టుబడుల వాతావరణాన్ని మెరుగుపరచే ప్రక్రియను మోదీ ప్రభుత్వం మొదలుపెట్టిందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. మార్పు క్రమంగా జోరందుకొంటోంది. అయితే, సరళిని బట్టి చూస్తే సరైన దిశలోనే ముందుకు సాగుతోంది. ఈ కారణంతో, భారత ప్రభుత్వం ఖ్యాతికి అర్హురాలే.