లెఫ్టెనంట్ జ‌న‌ర‌ల్ ఎస్‌.కె. సిన్హా
‘‘ స్వ‌ల్ప వ్య‌వ‌ధి లోనే భార‌త‌దేశం మ‌రొక‌ మారు ప్ర‌పంచం లోని అగ్ర‌గామి దేశాలలో ఒక దేశం గాను, ఆర్థిక మ‌రియు సైనిక శ‌క్తి గాను అవ‌త‌రించింది.  దేశం లోప‌ల న‌రేంద్ర మోదీ అనేక విశిష్టమైన చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు.  ఆ చ‌ర్య‌లు బోలెడు ఆశ‌ల‌ను రేకెత్తించాయి.  చాలా వ‌ర‌కు ప‌నుల‌ను పూర్తి చేయ‌డ‌మైంది; మ‌రెన్నో చ‌ర్య‌లు అతి త్వ‌ర‌లో కార్యరూపం దాల్చ‌నున్నాయి. ’’