“వ్యాపారం చేయడం లో సౌలభ్యం’ తాలూకు మన స్థానాలు ప్రస్తుతం దాదాపు 77 శాతం ఎగబాకాయి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క పారదర్శకత్వం ఇంకా దక్షత కలిగిన నిర్వహణ విధానాల కారణంగా భారతదేశం లోకి రావడం ప్రస్తుతం సులభతరం అయింది. పని లో జాప్యానికి తావు లేదు. పెట్టుబడి పెట్టడానికి ఒకే ఒక మంచి దేశం గా భారతదేశం ఉంది. అది సుపరిపాలన తో సాగుతోంది. ఆ దేశానికి శుభం జరగాలని ఆకాంక్షిస్తున్నాను.’’