శ్రీ రతన్ టాటా, తాత్కాలిక చైర్మన్, టాటా గ్రూపు
మోదీ ప్రభుత్వం తీసుకొన్న పాత కరెన్సీ నోట్ల చెలామణి రద్దు నిర్ణయం ఒక సాహసోపేతమైన చర్య.  ఈ చర్య నల్లధనాన్ని, అవినీతిని తుడిచిపెడుతుంది.  ఈ చర్యకు మనం మద్దతివ్వాలి.