Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫిలిప్పీన్స్‌లోని మిండానోలో సంభవించిన భూకంపం వల్ల కలిగిన


ఫిలిప్పీన్స్‌లోని మిండానోలో ఈ రోజు సంభవించిన భూకంపం వల్ల జరిగిన ప్రాణనష్టంవిధ్వంసం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారుమృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ప్రధానమంత్రిగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

ఫిలిప్పీన్స్ ప్రజలకుప్రభుత్వానికి భారత్ అండగా నిలుస్తుందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

ఫిలిప్పీన్స్‌లోని మిండానోలో ఈ రోజు సంభవించిన భూకంపం వల్ల ప్రాణనష్టంవిధ్వంసం జరగడం విచారకరంమృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాఫిలిప్పీన్స్ ప్రజలకుప్రభుత్వానికి భారత్ అండగా ఉంటుంది.

***