పిఎంఇండియా
Prime Minister Shri Narendra Modi today expressed immense delight over the inauguration of the ‘Sacred Exposition of the Holy Relics of the Tathagata’ in Leh, which took place yesterday on the occasion of Buddha Purnima.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
హర్యానా గవర్నర్, ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఈ విధంగా పోస్టు చేశారు. ‘‘ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హర్యానా గవర్నర్, ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ సమావేశమయ్యారు’’.
శ్రీ అజయ్ రాయ్ త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ అజయ్ రాయ్ అనారోగ్యంతో ఉన్నారన్న వార్త తనకు అందిందని, ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ...
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పడవ బోల్తా పడి ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదకర సంఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే గాయపడిన వారు ...
ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా మహిళా సాధికారత, స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించడంలో కలిగిన విప్లవాత్మక మార్పులను వివరిస్తూ కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు. ఈ పథకం ద్వారా మహిళలను కేవలం లబ్ధిదారులుగా ...
నేడు మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని సోదరసోదరీలకు నా శుభాకాంక్షలు. సామాజిక చైతన్యం, సాంస్కృతిక వైభవం, వివిధ రంగాల్లో నాయకత్వానికి మహారాష్ట్రకు సుదీర్ఘ ...
గుజరాత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన ఆత్మీయ సందేశంలో: “గుజరాత్ వ్యవస్థాపన దినోత్సవ ప్రత్యేక సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక ...
బుద్ధ పూర్ణిమ పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధ భగవానుని ప్రబోధాల సాకారంపై అచంచల నిబద్ధతను స్పష్టం చేస్తూ- ఆయన ఆలోచనలు సమాజ సౌఖ్యం, ఐక్యతా స్ఫూర్తిని ఇనుమడింపజేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ...
న్యూఢిల్లీలో ఇవాళ నిర్వహిస్తున్న రాయబార కార్యాలయాధిపతుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇందులో భాగంగా- వాణిజ్యం, సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యాల పెంపు ద్వారా ప్రపంచంతో భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం సహా ప్రవాస భారతీయులతో సంబంధాల పెంపుపైనా విస్తృతంగా ...
ఉత్సుకత, సకారాత్మక శక్తి... ఇవి మనుషులకు ఎప్పటికీ చురుకుగా ఉండే స్ఫూర్తిని ఇస్తాయని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. పొంగిపొరలే ఈ ఉత్సుకతే ఏ పనిని అయినా సరే, పూర్తి చేయడంలో మనిషికి విజయాన్ని అందిస్తుందని ...