పిఎంఇండియా
The Prime Minister, Shri Narendra Modi, today marked seven years since the historic abrogation of Articles 370 and 35(A), describing 5th August 2019 as a defining milestone in India's journey towards inclusive development.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
ఆధ్యాత్మిక వికాసం ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ‘‘ఆత్మోదయః పరజ్యానిర్ద్వయం నీతిరితీయతీ। తదూరీకృత్య కృతిభిర్వాచస్పత్యం ప్రతాయతే।।’’ ఆధ్యాత్మిక వికాసం వ్యక్తిలో సేవభావాన్ని, అంకితభావాన్ని, దేశ నిర్మాణ స్ఫూర్తిని పెంపొందిస్తుందని శ్రీ మోదీ అన్నారు. ‘‘నేటి యువశక్తి ఈ సూత్రం నుంచే ...
రాజ్యసభ సభ్యుడు శ్రీ నితీష్ కుమార్ ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో: “రాజ్యసభ సభ్యుడు శ్రీ నితీష్ కుమార్ ఈ రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో ...
ప్రముఖ విద్యావేత్త, సమాజ సేవకుడు శ్రీ డీవై పాటిల్ మరణం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. డీవై పాటిల్ గారు ఎల్లప్పుడూ ఇతరులు, ముఖ్యంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేశారని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. సామాజిక మాధ్యమం ...
భారతీయ యువతి కృషిని, అంకితభావాన్ని ప్రశంసిస్తూ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ‘‘న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే। తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి॥’’ నిరంతర కృషి, అంకితభావంతో మన ప్రతిభ మరింత వికసిస్తుందని, మెరుగవుతుందని శ్రీ మోదీ అన్నారు. ...
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జార్ఖండ్ గవర్నరు శ్రీ సంతోష్ గంగ్వార్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది: “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జార్ఖండ్ గవర్నరు శ్రీ సంతోష్ గంగ్వార్ సమావేశమయ్యారు. ***
గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారుల బృందం చూపిన ప్రతిభాపాటవాలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్ తరఫున 13 స్వర్ణ పతకాలతో సహా 39 పతకాలు గెలుచుకున్న క్రీడాకారులను ప్రధానమంత్రి అభినందించారు. క్రీడలు మొదలైనప్పటి నుంచి భారతీయ క్రీడాకారులు అసాధారణ నైపుణ్యాన్నీ, దృఢసంకల్పాన్నీ, అంకితభావాన్నీ కనబరిచారని శ్రీ మోదీ ప్రశంసించారు. వారి శ్రమ దేశ యువతకు స్ఫూర్తిని ఇస్తుందని ...
భాగ్యం ప్రతికూలంగా మారినప్పటికీ ధైర్యాన్ని వదిలిపెట్టకూడదనీ, ధైర్యంగా ఉంటూ, పట్టుదలను కలిగి ఉన్న వ్యక్తి తాను చేజార్చుకున్న దానిని తిరిగి పొందగలుగుతాడనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నిపుణుడైన నావికుడు సముద్ర మధ్యంలో నౌక విరిగి ముక్కలైనా సరే ఆశ వదులుకోకుండా ఈదుకుంటూ ...
‘నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఆ ప్రసంగ ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ కొన్ని సందేశాలను పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు: ‘‘కాశీ పవిత్ర ...
స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించడంలో పింగళి వెంకయ్య పోషించిన అమూల్యమైన పాత్రను ప్రధానమంత్రి స్మరించుకున్నారు. ఆయన కృషి... అంకితభావం, దేశభక్తితో దేశానికి సేవలు అందించేలా ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ...