పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జార్ఖండ్ గవర్నరు శ్రీ సంతోష్ గంగ్వార్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది:
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జార్ఖండ్ గవర్నరు శ్రీ సంతోష్ గంగ్వార్ సమావేశమయ్యారు.
***
Governor of Jharkhand, Shri @santoshgangwar met Prime Minister @narendramodi.@jhar_governor pic.twitter.com/T8aLcNXRWu
— PMO India (@PMOIndia) August 3, 2026