Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్శీ నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి


ఈ రోజు పార్శీ నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ రంగాల్లో పార్శీ సమాజం చేసిన విశేష కృషి మన దేశాన్ని అనేక విధాలుగా సుసంపన్నం చేసిందన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘పార్శీ నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు. వివిధ రంగాల్లో పార్శీ సమాజం చేసిన విశేష కృషి మన దేశాన్ని అనేక విధాలుగా సుసంపన్నం చేసింది. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ శాంతి, ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని అందించాలని ఆకాంక్షిస్తున్నాను.

నవరోజ్ ముబారక్!’’