పిఎంఇండియా
పవిత్ర నువాఖాయి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మన రైతులను, పంటను, ఐకమత్య స్ఫూర్తిని వేడుకగా నిర్వహించే పండగే నువాఖాయి అని శ్రీ మోదీ అన్నారు. సమాజంలో సామరస్య, ఐకమత్య స్ఫూర్తిని ఈ ప్రత్యేక సందర్భం మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి పోస్టు:
నువాఖాయి జుహార్!
మన రైతులను, పంటను, ఐక్యతా స్ఫూర్తిని వేడుకగా నిర్వహించే పండగ నువాఖాయి శుభాకాంక్షలు.
మన సమాజంలో సామరస్య బంధాలను బలోపేతం చేసి, సంతోషాన్ని, శ్రేయస్సును ఈ ప్రత్యేక సందర్భం తీసుకురావాలని ఆశిస్తున్నా.
Nuakhai Juhar!
— Narendra Modi (@narendramodi) September 15, 2026
Warm greetings on Nuakhai, a festival that celebrates our farmers, the harvest and the spirit of togetherness.
May this special occasion strengthen bonds of harmony and bring happiness and prosperity in our society.
ନୂଆଁଖାଇ ଜୁହାର୍ !
ଆମ କୃଷକ, ଫସଲ ଏବଂ ଏକତାର…