Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నువాఖాయి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


పవిత్ర నువాఖాయి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మన రైతులను, పంటను, ఐకమత్య స్ఫూర్తిని వేడుకగా నిర్వహించే పండగే నువాఖాయి అని శ్రీ మోదీ అన్నారు. సమాజంలో సామరస్య, ఐకమత్య స్ఫూర్తిని  ఈ ప్రత్యేక సందర్భం మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

నువాఖాయి జుహార్!

మన రైతులను, పంటను, ఐక్యతా స్ఫూర్తిని వేడుకగా నిర్వహించే పండగ నువాఖాయి శుభాకాంక్షలు.

మన సమాజంలో సామరస్య బంధాలను బలోపేతం చేసి, సంతోషాన్ని, శ్రేయస్సును ఈ ప్రత్యేక సందర్భం తీసుకురావాలని ఆశిస్తున్నా.