ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
తమిళనాడులో ప్రధానమంత్రి (27 జూలై 2017)
మదురై, జులై 27, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు లోని మదురై కి చేరుకొన్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతున్న తమిళ నాడు ముఖ్యమంత్రి ఇడప్పాడి కె. పళనిస్వామి.
మదురై, జులై 27, 2017: తమిళ నాడు లోని మదురై కి చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ਯੁਵਕ ਮਾਮਲਿਆਂ ਅਤੇ ਖੇਡ ਰਾਜ ਮੰਤਰੀ (ਸੁਤੰਤਰ ਚਾਰਜ )ਜਲ ਸੰਸਾਧਨ, ਨਦੀ ਵਿਕਾਸ ਅਤੇ ਗੰਗਾ ਕਾਇਆਕਲਪ ਰਾਜ ਮੰਤਰੀ ਸ਼੍ਰੀ ਵਿਜੈ ਗੋਇਲ ਨੇ 27 ਜੁਲਾਈ, 2017 ਨੂੰ ਨਵੀਂ ਦਿੱਲੀ ਵਿਖੇ ਵਿਸ਼ਵ ਕੱਪ ਲਈ ਸ਼ਾਨਦਾਰ ਪ੍ਰਦਰਸ਼ਨ ਤੋਂ ਬਾਅਦ ਲੰਡਨ ਤੋਂ ਵਾਪਸੀ 'ਤੇ ਭਾਰਤੀ ਮਹਿਲਾ ਕ੍ਰਿਕਟ ਟੀਮ ਦਾ ਸਨਮਾਨ ਕੀਤਾ ।
రామేశ్వరమ్, జులై 27, 2017: తమిళ నాడు లోని రామేశ్వరంలో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జెండాను ఊపి, అయోధ్య నుండి రామేశ్వరానికి ఒక కొత్త ఎక్స్ ప్రెస్ రైలు ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో తమిళ నాడు గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇడప్పాడి కె. పళనిస్వామి లను కూడా చూడవచ్చు.
రామేశ్వరమ్, జులై 27, 2017: తమిళ నాడు లోని రామేశ్వరంలో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జెండాను ఊపి, అయోధ్య నుండి రామేశ్వరానికి ఒక కొత్త ఎక్స్ ప్రెస్ రైలు ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో తమిళ నాడు గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇడప్పాడి కె. పళనిస్వామి, వాణిజ్యం & పరిశ్రమల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీమతి నిర్మల సీతారామన్, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
రామేశ్వరమ్, జులై 27, 2017: ‘నీలి విప్లవ పథకం’లో భాగంగా లాంగ్ లైనర్ ట్రాలర్ ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను తమిళ నాడు లోని రామేశ్వరంలో పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇడప్పాడి కె. పళనిస్వామి, వాణిజ్యం & పరిశ్రమల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీమతి నిర్మల సీతారామన్ లను కూడా చూడవచ్చు.
రామేశ్వరమ్, జులై 27, 2017: ‘నీలి విప్లవ పథకం’లో భాగంగా లాంగ్ లైనర్ ట్రాలర్ ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను తమిళ నాడు లోని రామేశ్వరంలో పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇడప్పాడి కె. పళనిస్వామి, వాణిజ్యం & పరిశ్రమల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీమతి నిర్మల సీతారామన్ లను కూడా చూడవచ్చు.
రామేశ్వరమ్, జులై 27, 2017: ‘నీలి విప్లవ పథకం’లో భాగంగా లాంగ్ లైనర్ ట్రాలర్ ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను తమిళ నాడు లోని రామేశ్వరంలో పంపిణీ చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇడప్పాడి కె. పళనిస్వామి, వాణిజ్యం & పరిశ్రమల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీమతి నిర్మల సీతారామన్ లను కూడా చూడవచ్చు.
రామేశ్వరమ్, జులై 27, 2017: గ్రీన్ రామేశ్వరం ప్రాజెక్టు సారాంశాన్ని వివరించే ఒక పుస్తకాన్ని తమిళ నాడు లోని రామేశ్వరంలో విడుదల చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
రామేశ్వరమ్, జులై 27, 2017: గ్రీన్ రామేశ్వరం ప్రాజెక్టు సారాంశాన్ని వివరించే ఒక పుస్తకాన్ని తమిళ నాడు లోని రామేశ్వరంలో విడుదల చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇడప్పాడి కె. పళనిస్వామి, వాణిజ్యం & పరిశ్రమల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీమతి నిర్మల సీతారామన్, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
రామేశ్వరమ్, జులై 27, 2017: ఎన్ హెచ్ 87 లో భాగంగా ముకుందరాయర్ చత్తిరమ్ మరియు ఆరిచల్ మునై ల మధ్య 9.5 కి.మీ. లింక్ రోడ్డు ను దేశ ప్రజలకు అంకితమిచ్చేందుకు సంబంధించిన ఓ ఫలకాన్ని తమిళ నాడు లోని రామేశ్వరంలో ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో తమిళ నాడు గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇడప్పాడి కె. పళనిస్వామి, వాణిజ్యం & పరిశ్రమల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీమతి నిర్మల సీతారామన్, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
రామేశ్వరమ్, జులై 27, 2017: తమిళ నాడు లోని రామేశ్వరంలో ఓ బహిరంగ సభలో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
రామేశ్వరమ్, జులై 27, 2017: తమిళ నాడు లోని రామేశ్వరంలో ఓ బహిరంగ సభలో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
రామేశ్వరమ్, జులై 27, 2017: తమిళ నాడు లోని రామేశ్వరంలో ఓ బహిరంగ సభలో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
The Prime Minister, Shri Narendra Modi inaugurating Dr. A.P.J. Abdul Kalam memorial, at Pei Karumbu, Rameswaram, in Tamil Nadu on July 27, 2017.
పేయ్ కరుంబు, జులై 27, 2017: తమిళ నాడు రాష్ట్రం రామేశ్వరంలోని పేయి కరుంబు లో డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ స్మారక మందిరాన్ని ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో తమిళ నాడు గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇడప్పాడి కె. పళనిస్వామి, వాణిజ్యం & పరిశ్రమల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీమతి నిర్మల సీతారామన్, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
పేయ్ కరుంబు, జులై 27, 2017: తమిళ నాడు రాష్ట్రం రామేశ్వరంలోని పేయి కరుంబు లో డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ స్మారక మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో తమిళ నాడు గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇడప్పాడి కె. పళనిస్వామి, వాణిజ్యం & పరిశ్రమల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీమతి నిర్మల సీతారామన్, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
The Prime Minister, Shri Narendra Modi at the inauguration of Dr. A.P.J. Abdul Kalam memorial, at Pei Karumbu, Rameswaram, in Tamil Nadu on July 27, 2017.
పేయ్ కరుంబు, జులై 27, 2017: ‘కలామ్ సందేశ్ వాహిని’ అనే పేరుతో రూపొందించిన ఎగ్జిబిషన్ బస్సు ను తమిళ నాడు రాష్ట్రం రామేశ్వరం లోని పేయి కరుంబు లో జెండా ఊపి ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో తమిళ నాడు గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇడప్పాడి కె. పళనిస్వామి, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
రామేశ్వరమ్, జులై 27, 2017: తమిళ నాడు రాష్ట్రం రామేశ్వరంలో డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ స్థల్ వద్ద పుష్పాంజలిని సమర్పిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
పేయ్ కరుంబు, జులై 27, 2017: తమిళ నాడు రాష్ట్రం రామేశ్వరంలోని పేయి కరుంబు లో డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ కుటుంబ సభ్యులతో సంభాషిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
రామేశ్వరమ్, జులై 27, 2017: డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ విగ్రహాన్ని తమిళ నాడు రాష్ట్రం రామేశ్వరం లోని పేయ్ కరుంబు లో ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో తమిళ నాడు గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇడప్పాడి కె. పళనిస్వామి, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
రామేశ్వరమ్, జులై 27, 2017: డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ విగ్రహాన్ని తమిళ నాడు రాష్ట్రం రామేశ్వరం లోని పేయ్ కరుంబు లో ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో తమిళ నాడు గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇడప్పాడి కె. పళనిస్వామి, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ పి. రాధాకృష్ణన్, ఇంకా ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
రామేశ్వరమ్, జులై 27, 2017: డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ విగ్రహాన్ని తమిళ నాడు రాష్ట్రం రామేశ్వరం లోని పేయ్ కరుంబు లో ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
రామేశ్వరమ్, జులై 27, 2017: తమిళ నాడు లోని రామేశ్వరంలో డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ స్మారకంలో ప్రదర్శనకు ఉంచిన వస్తువులను తిలకిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
రామేశ్వరమ్, జులై 27, 2017: తమిళ నాడు లోని రామేశ్వరంలో డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ స్మారకంలో ప్రదర్శనకు ఉంచిన వస్తువులను తిలకిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
రామేశ్వరమ్, జులై 27, 2017: తమిళ నాడు లోని రామేశ్వరంలో డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ స్మారకంలో ప్రదర్శనకు ఉంచిన వస్తువులను తిలకిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
రామేశ్వరమ్, జులై 27, 2017: తమిళ నాడు లోని రామేశ్వరంలో డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ స్మారకంలో ప్రదర్శనకు ఉంచిన వస్తువులను తిలకిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
పేయ్ కరుంబు, జులై 27, 2017: తమిళ నాడు రాష్ట్రం రామేశ్వరంలోని పేయి కరుంబు లో డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ కుటుంబ సభ్యులతో సంభాషిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
పేయ్ కరుంబు, జులై 27, 2017: తమిళ నాడు రాష్ట్రం రామేశ్వరంలోని పేయి కరుంబు లో డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
పేయ్ కరుంబు, జులై 27, 2017: తమిళ నాడు రాష్ట్రం రామేశ్వరంలోని పేయి కరుంబు లో డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
రామేశ్వరమ్, జులై 27, 2017: తమిళ నాడు లోని రామేశ్వరంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఢిల్లీ కి విమానంలో తిరుగుప్రయాణమవుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో తమిళ నాడు గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇడప్పాడి కె. పళనిస్వామి లను కూడా చూడవచ్చు.
రామేశ్వరమ్, జులై 27, 2017: తమిళ నాడు లోని రామేశ్వరంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఢిల్లీ కి విమానంలో తిరుగుప్రయాణమవుతున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.