ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
అలహాబాద్ హైకోర్టు సెస్క్విసెంటెన్నియల్ ఉత్సవాలలో ప్రధాని
అలహాబాద్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైనప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మరియు చట్టం & న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ జె.ఎస్. ఖేహర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ లను కూడా చిత్రంలో చూడవచ్చు.
అలహాబాద్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై, జ్యోతిని వెలిగిస్తున్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మరియు చట్టం & న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ జె.ఎస్. ఖేహర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
అలహాబాద్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై, ‘ఫస్ట్ డే కవర్’ను విడుదల చేస్తున్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మరియు చట్టం & న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ జె.ఎస్. ఖేహర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ లను కూడా చిత్రంలో చూడవచ్చు.
అలహాబాద్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై, ‘రివ్యూ 2016’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మరియు చట్టం & న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ జె.ఎస్. ఖేహర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
అలహాబాద్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై, 150వ వార్షికోత్సవ వెండి నాణేన్ని విడుదల చేస్తున్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మరియు చట్టం & న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ జె.ఎస్. ఖేహర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
అలహాబాద్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై, సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
అలహాబాద్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై, సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
అలహాబాద్, ఏప్రిల్ 2, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన అనంతరం అలహాబాద్ నుండి తిరుగుప్రయాణమవుతున్నప్పటి దృశ్యం. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.