ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
అస్సాంలో ప్రధాని (డిసెంబర్ 25, 2018)
డిబ్రుగఢ్, డిసెంబర్ 25, 2018: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అస్సామ్ లోని డిబ్రుగఢ్ కు విచ్చేసినప్పటి దృశ్యం.
డిబ్రుగఢ్, డిసెంబర్ 25, 2018: అస్సామ్ లోని డిబ్రుగఢ్ కు విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలుకుతున్న ఉన్నతాధికారులు.
డిబ్రుగఢ్, డిసెంబర్ 25, 2018: భారతదేశం లోనే పొడవైన బోగిబీల్ బ్రిడ్జ్ ను జాతికి అంకితం చేసేందుకు అస్సామ్ లోని డిబ్రుగఢ్ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అస్సాం గవర్నర్ శ్రీ జగదీశ్ ముఖి ని, అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ను కూడా చూడవచ్చు.
డిబ్రుగఢ్, డిసెంబర్ 25, 2018: అస్సామ్ లోని డిబ్రుగఢ్ లో భారతదేశం లోనే పొడవైన బోగిబీల్ బ్రిడ్జ్ ను జాతికి అంకితం చేసే ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
డిబ్రుగఢ్, డిసెంబర్ 25, 2018: అస్సామ్ లోని డిబ్రుగఢ్ లో భారతదేశం లోనే పొడవైన బోగిబీల్ బ్రిడ్జ్ ను జాతికి అంకితం చేసే ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
డిబ్రుగఢ్, డిసెంబర్ 25, 2018: అస్సామ్ లోని డిబ్రుగఢ్ లో బోగిబీల్ బ్రిడ్జ్ నుండి మొట్ట మొదటి ప్యాసింజర్ రైలు కు జెండా ను చూపి ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
డిబ్రుగఢ్, డిసెంబర్ 25, 2018: అస్సామ్ లోని డిబ్రుగఢ్ లో బోగిబీల్ బ్రిడ్జ్ నుండి మొట్ట మొదటి ప్యాసింజర్ రైలు కు జెండా ను చూపి ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో అస్సాం గవర్నర్ శ్రీ జగదీశ్ ముఖి ని, అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ను, ఇంకా రైల్వేల శాఖ సహాయ మంత్రి శ్రీ రాజెన్ గొహైన్ కూడా చూడవచ్చు.
డిబ్రుగఢ్, డిసెంబర్ 25, 2018: అస్సామ్ లోని డిబ్రుగఢ్ లో ఒక జన సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.