ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
దీన్ దయాళ్ ఊర్జా భవన్ లో ‘ప్రధాన మంత్రి సౌభాగ్య యోజన’ ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి
The Prime Minister, Shri Narendra Modi unveiling the statue of Pandit Deendayal Upadhyay Ji, at Deendayal Urja Bhawan, in New Delhi on September 25, 2017.
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 25, 2017: న్యూ ఢిల్లీ లోని దీన్ దయాళ్ ఊర్జా భవన్ లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 25, 2017: న్యూ ఢిల్లీ లోని దీన్ దయాళ్ ఊర్జా భవన్ లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 25, 2017: న్యూ ఢిల్లీ లోని దీన్ దయాళ్ ఊర్జా భవన్లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో పెట్రోలియమ్ మరియు సహజ వాయువు, ఇంకా నైపుణ్యాభివృద్ధి & ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ను, విద్యుత్తు, నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ రాజ్ కుమార్ సింగ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 25, 2017: న్యూ ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉర్జా భవన్ ను దేశ ప్రజలకు అంకితమిచ్చే సందర్భంలో శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో పెట్రోలియమ్ మరియు సహజ వాయువులు ఇంకా నైపుణ్యాల అభివృద్ధి & ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ను, విద్యుత్తు, నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ రాజ్ కుమార్ సింగ్ ను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 25, 2017: న్యూ ఢిల్లీ లోని దీన్ దయాళ్ ఊర్జా భవన్ లో ‘ప్రధాన మంత్రి సౌభాగ్య యోజన’ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో పెట్రోలియమ్ మరియు సహజ వాయువు, ఇంకా నైపుణ్యాభివృద్ధి & ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ను, విద్యుత్తు, నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ రాజ్ కుమార్ సింగ్ ను, పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ కె.డి. త్రిపాఠి తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 25, 2017: న్యూ ఢిల్లీ లోని దీన్ దయాళ్ ఊర్జా భవన్ లో ‘ప్రధాన మంత్రి సౌభాగ్య యోజన’ను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో పెట్రోలియమ్ మరియు సహజ వాయువు, ఇంకా నైపుణ్యాల అభివృద్ధి & ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ను, విద్యుత్తు, నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ రాజ్ కుమార్ సింగ్ ను, పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ కె.డి. త్రిపాఠి తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 25, 2017: న్యూ ఢిల్లీ లోని దీన్ దయాళ్ ఊర్జా భవన్ లో ఒఎన్జిసి అహమదాబాద్ అసెట్ యొక్క పేపర్ లెస్ ఆఫీస్ ప్రాజెక్టు (డిఐఎస్హెచ్ఎ)ను ప్రారంభిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో పెట్రోలియమ్ మరియు సహజ వాయువు, ఇంకా నైపుణ్యాల అభివృద్ధి & ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ను, విద్యుత్తు, నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ రాజ్ కుమార్ సింగ్ ను, పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ కె.డి. త్రిపాఠి తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 25, 2017: న్యూ ఢిల్లీ లోని దీన్ దయాళ్ ఊర్జా భవన్ లో ‘ప్రధాన మంత్రి సౌభాగ్య యోజన’ ప్రారంభ సందర్భంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో పెట్రోలియమ్ మరియు సహజ వాయువు, ఇంకా నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ను, విద్యుత్తు, నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ రాజ్ కుమార్ సింగ్ ను, పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ కె.డి. త్రిపాఠి తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 25, 2017: న్యూ ఢిల్లీ లోని దీన్ దయాళ్ ఊర్జా భవన్ లో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఒఎన్జిసి మరియు ఒఎన్జిసి విదేశ్ లిమిటెడ్ ల డైరక్టర్ల బోర్డు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో పెట్రోలియమ్ మరియు సహజ వాయువు, ఇంకా నైపుణ్యాల అభివృద్ధి & ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ను, విద్యుత్తు, నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ రాజ్ కుమార్ సింగ్ ను, పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ కె.డి. త్రిపాఠి తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 25, 2017: న్యూ ఢిల్లీ లోని దీన్ దయాళ్ ఊర్జా భవన్ లో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఒఎన్జిసి మరియు ఒఎన్జిసి విదేశ్ లిమిటెడ్ ల డైరక్టర్ల బోర్డు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చిత్రంలో పెట్రోలియమ్ మరియు సహజ వాయువు, ఇంకా నైపుణ్యాభివృద్ధి & ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ను, విద్యుత్తు, నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ రాజ్ కుమార్ సింగ్ ను, పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ కె.డి. త్రిపాఠి తో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.