ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
పుణెలో స్మార్ట్ సిటీస్ మిషన్స్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి (జూన్ 25, 2016)
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణెకు చేరుకున్నప్పుడు ఆయనకు మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ లు స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణెకు చేరుకున్నప్పుడు ఆయనకు మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ లు స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణెకు చేరుకున్నప్పుడు ఆయనకు మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ లు స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో స్మార్ట్ సిటీస్ ఎగ్జిబిషన్ ను సందర్శించినప్పటి దృశ్యం. చిత్రంలో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం మరియు పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, ఇంకా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో స్మార్ట్ సిటీస్ ఎగ్జిబిషన్ ను సందర్శించినప్పటి దృశ్యం.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో స్మార్ట్ సిటీస్ ఎగ్జిబిషన్ ను సందర్శించినప్పటి దృశ్యం.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో పుణె స్మార్ట్ నెట్ పోర్టల్, పుణె స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ను మరియు "మేక్ యువర్ సిటీ స్మార్ట్" పోటీని ప్రారంభించినప్పటి దృశ్యం. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం మరియు పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, ఇంకా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్, తదితర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో పుణె స్మార్ట్ నెట్ పోర్టల్, పుణె స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ను మరియు "మేక్ యువర్ సిటీ స్మార్ట్" పోటీని ప్రారంభించినప్పటి దృశ్యం. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం మరియు పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, ఇంకా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్, తదితర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టు ల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం మరియు పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, ఇంకా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్, తదితర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టు ల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం మరియు పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, ఇంకా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్, తదితర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టు ల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టు ల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టు ల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విశాఖపట్నం లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు తో సంభాషిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్, తదితర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టు ల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా భువనేశ్వర్ లో ఉన్న ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ తో సంభాషిస్తున్నప్పటి దృశ్యం. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం మరియు పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, ఇంకా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్, తదితర ఉన్నతాధికారులను కూడా చూడవచ్చు.
met students of College of Engineering Pune who created a satellite recently launched by @isro.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో పుణె ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో భేటీ అయినప్పటి దృశ్యం. ఈ కళాశాల విద్యార్థులు నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని ఐ ఎస్ ఆర్ ఒ ఇటీవలే ప్రయోగించింది.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో పుణె ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో భేటీ అయినప్పటి దృశ్యం. ఈ కళాశాల విద్యార్థులు నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని ఐ ఎస్ ఆర్ ఒ ఇటీవలే ప్రయోగించింది.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి శ్రీ చంద్రకాంత్ జీ తో భేటీ అయిన దృశ్యం. శ్రీ చంద్రకాంత్ జీ తన పింఛన్ సొమ్ములో నుండి మూడింట ఒకటో వంతు సొమ్మును స్వచ్ఛ భారత్ నిధికి ఇచ్చారు.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి శ్రీ చంద్రకాంత్ జీ ని కలుసుకొన్నప్పటి దృశ్యం. శ్రీ చంద్రకాంత్ జీ తన పింఛన్ సొమ్ములో నుండి మూడింట ఒకటో వంతు సొమ్మును స్వచ్ఛ భారత్ నిధికి ఇచ్చారు.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో చిన్నారి వైశాలి ని కలుసుకొన్నప్పటి దృశ్యం. ఈ పాప ప్రధాన మంత్రి కి లేఖ రాసిన మీదట ప్రధాన మంత్రి కార్యాలయం ఈమె గుండె చికిత్స ఖర్చుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించింది.
పుణె, జూన్ 25, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె లో చిన్నారి వైశాలి ని కలుసుకొన్నప్పటి దృశ్యం. ఈ పాప ప్రధాన మంత్రి కి లేఖ రాసిన మీదట ప్రధాన మంత్రి కార్యాలయం ఈమె గుండె చికిత్స ఖర్చుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించింది.