ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (ఏప్రిల్ 8, 2017)
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 8, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గౌరవార్థం ఏర్పాటైన ఆచారబద్ధ స్వాగత కార్యక్రమంలో పాల్గొని, బాంగ్లాదేశ్ ప్రధానికి స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 8, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గౌరవార్థం ఏర్పాటైన ఆచారబద్ధ స్వాగత కార్యక్రమంలో పాల్గొని, బాంగ్లాదేశ్ ప్రధానికి స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 8, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గౌరవార్థం ఏర్పాటైన ఆచారబద్ధ స్వాగత కార్యక్రమంలో పాల్గొని, బాంగ్లాదేశ్ ప్రధానికి స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 8, 2017: బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గౌరవార్థం న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటైన ఆచారబద్ధ స్వాగత కార్యక్రమంలో ఆమె పాల్గొని, సైనిక వందనాన్ని పరిశీలిస్తున్నప్పటి దృశ్యం.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 8, 2017: బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా తో న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 8, 2017: బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా తో న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 8, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా లు న్యూ ఢిల్లీ లో జరిగిన ప్రతినిధి వర్గ స్థాయి చర్చలలో పాలుపంచుకొన్నప్పటి దృశ్యం.
The Prime Minister, Shri Narendra Modi and the Prime Minister of Bangladesh, Ms. Sheikh Hasina at the joint media briefing, at Hyderabad House, in New Delhi on April 08, 2017.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 8, 2017: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా ల సమక్షంలో న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో భారత్- బాంగ్లాదేశ్ ల మధ్య ఎమ్ఒయు ల మార్పిడి దృశ్యం.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 8, 2017: న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లు పాల్గొన్నప్పటి దృశ్యం.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 8, 2017: 1971 యుద్ధంలో పాల్గొన్న భారతీయ సైనికులకు వందనాలు అర్పించడానికి న్యూ ఢిల్లీ లో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా లు పాల్గొన్నప్పటి దృశ్యం.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 8, 2017: 1971 యుద్ధంలో పాల్గొన్న భారతీయ సైనికులకు వందనాలు అర్పించడానికి న్యూ ఢిల్లీ లో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా లు పాల్గొన్నప్పటి దృశ్యం.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 8, 2017: 1971 యుద్ధంలో పాల్గొన్న భారతీయ సైనికులకు వందనాలు అర్పించడానికి న్యూ ఢిల్లీ లో ఏర్పాటైన సొమ్మనోనా కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా లు పాల్గొన్నప్పటి దృశ్యం. కేంద్ర ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మరియు రక్షణ శాఖ మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ, విదేశ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి సుష్మ స్వరాజ్, ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 8, 2017: 1971 యుద్ధంలో పాల్గొన్న భారతీయ సైనికులకు వందనాలు అర్పించడానికి న్యూ ఢిల్లీ లో ఏర్పాటైన సొమ్మనోనా కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 8, 2017: 1971 యుద్ధంలో పాల్గొన్న భారతీయ సైనికులకు వందనాలు అర్పించడానికి న్యూ ఢిల్లీ లో ఏర్పాటైన సొమ్మనోనా కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా లు పాల్గొన్నప్పటి దృశ్యం. కేంద్ర ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మరియు రక్షణ శాఖ మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ, విదేశ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి సుష్మ స్వరాజ్ లను కూడా చిత్రంలో చూడవచ్చు.