ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూశన్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ఉపన్యాసం (నవంబర్ 22, 2018)
న్యూఢిల్లీ, నవంబరు 22, 2018: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 129 జిల్లాల పరిధిలోగల 65 భౌగోళిక ప్రదేశాల్లో 9వ సీజీడీ బిడ్డింగ్ రౌండ్ కింద సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టులకు న్యూఢిల్లీలో 2018 నవంబరు 22న శంకుస్థాపన చేస్తున్న దృశ్యం; చిత్రంలో కేంద్ర పెట్రోలియం-సహజవాయు, నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్; కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భౌగోళికశాస్త్ర, అటవీ-పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, పెట్రోలియం-సహజవాయు మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.ఎం.కుట్టీలను కూడా చూడవచ్చు.
న్యూఢిల్లీ, నవంబరు 22, 2018: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 129 జిల్లాల పరిధిలోగల 65 భౌగోళిక ప్రదేశాల్లో 9వ సీజీడీ బిడ్డింగ్ రౌండ్ కింద సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టులకు న్యూఢిల్లీలో 2018 నవంబరు 22న శంకుస్థాపన చేస్తున్న దృశ్యం; చిత్రంలో కేంద్ర పెట్రోలియం-సహజవాయు, నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్; కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భౌగోళికశాస్త్ర, అటవీ-పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, పెట్రోలియం-సహజవాయు మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.ఎం.కుట్టీలను కూడా చూడవచ్చు.
న్యూఢిల్లీ, నవంబరు 22, 2018: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 129 జిల్లాల పరిధిలోగల 65 భౌగోళిక ప్రదేశాల్లో 9వ సీజీడీ బిడ్డింగ్ రౌండ్ కింద సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టులకు న్యూఢిల్లీలో 2018 నవంబరు 22న శంకుస్థాపన చేస్తున్న దృశ్యం; చిత్రంలో కేంద్ర పెట్రోలియం-సహజవాయు, నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్; కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భౌగోళికశాస్త్ర, అటవీ-పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, పెట్రోలియం-సహజవాయు మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.ఎం.కుట్టీలను కూడా చూడవచ్చు.
న్యూఢిల్లీ, నవంబరు 22, 2018: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 124 జిల్లాల పరిధిలోగల 50 భౌగోళిక ప్రదేశాల కోసం 10వ సీజీడీ బిడ్డింగ్ రౌండ్ను 2018 నవంబరు 22న ప్రారంభిస్తున్న దృశ్యం; చిత్రంలో కేంద్ర పెట్రోలియం-సహజవాయు, నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్; కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భౌగోళికశాస్త్ర, అటవీ-పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్లను కూడా చూడవచ్చు.
న్యూఢిల్లీ, నవంబరు 22, 2018: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 129 జిల్లాల పరిధిలోగల 65 భౌగోళిక ప్రదేశాల్లో 9వ సీజీడీ బిడ్డింగ్ రౌండ్ కింద సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టులకు శంకుస్థాపనతోపాటు 124 జిల్లాల పరిధిలోగల 50 భౌగోళిక ప్రదేశాల కోసం 10వ సీజీడీ బిడ్డింగ్ రౌండ్ను 2018 నవంబరు 22న ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రసంగిస్తున్న దృశ్యం
న్యూఢిల్లీ, నవంబరు 22, 2018: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 129 జిల్లాల పరిధిలోగల 65 భౌగోళిక ప్రదేశాల్లో 9వ సీజీడీ బిడ్డింగ్ రౌండ్ కింద సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టులకు శంకుస్థాపనతోపాటు 124 జిల్లాల పరిధిలోగల 50 భౌగోళిక ప్రదేశాల కోసం 10వ సీజీడీ బిడ్డింగ్ రౌండ్ను 2018 నవంబరు 22న ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రసంగిస్తున్న దృశ్యం