పిఎంఇండియా
భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టర్కీలోని ఇస్తాంబుల్ లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారు.
“ఇస్తాంబుల్ లో జరిగిన దాడి అమానుషమైందీ, భీతిగొలిపేదీనూ. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి దు:ఖంలో నేను పాలుపంచుకొంటున్నాను. ఈ దాడిలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
Attack in Istanbul is inhuman & horrific. I condemn it strongly. My thoughts are with bereaved families. May the injured recover quickly.
— Narendra Modi (@narendramodi) June 29, 2016