Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉజ్బెకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని శుభాకాంక్ష‌లు


భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఉజ్బెకిస్థాన్ దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న సందేశంలో – ‘’ఉజ్బెకిస్థాన్ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. భార‌తదేశం ఎల్ల‌ప్పుడూ ఉజ్బెకిస్థాన్‌తో విడ‌దీయ‌రాని, దృఢ‌మైన బంధాన్ని క‌లిగివుంది’’ అని ప్ర‌ధాని పేర్కొన్నారు.

*****

MVVS/PR/ARDHA