పిఎంఇండియా
ఉపరాష్ట్రపతి శ్రీ సీ పీ రాధాకృష్ణన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పంచుకున్నారు.
భారతదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ అండమాన్ నికోబార్ దీవులను సందర్శించిన విషయాన్ని తన వ్యాసంలో గుర్తుచేసుకున్నారని, దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అమృత కాలంలో 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రజలు తమను తాము అంకితం చేసుకోవాలని, దేశ ప్రగతి, సుసంపన్నత కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ వ్యాసం పిలుపునిస్తోందని ఆయన తెలిపారు.
“భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ అండమాన్ నికోబార్ దీవులను సందర్శించిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ అమృత కాలంలో 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమను తాము అంకితం చేసుకోవాలని, దేశ ప్రగతి, సుసంపన్నత కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
As India celebrates its 80th Independence Day, Honourable @VPIndia Thiru @CPR_VP recalls his visit to the Andaman and Nicobar Islands, remembering the sacrifices of freedom fighters from across the country.
— PMO India (@PMOIndia) August 15, 2026
He calls upon people to dedicate themselves to building a Viksit Bharat… https://t.co/EL1lWi4HBJ