పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఓనం పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ట్వీట్ చేస్తూ, “సానుకూలత, చైతన్యం, సోదరభావం, సామరస్యంతో ముడిపడి ఉన్న ఓనం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ప్రజలందరి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను.” అని, పేర్కొన్నారు.
*****
Best wishes on the special occasion of Onam, a festival associated with positivity, vibrancy, brotherhood and harmony. I pray for everyone's good health and wellbeing.
— Narendra Modi (@narendramodi) August 21, 2021