Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జేఎన్‌పీటీలో నాలుగో కంటైనర్‌ టెర్మినల్‌ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన.

జేఎన్‌పీటీలో నాలుగో కంటైనర్‌ టెర్మినల్‌ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన.

జేఎన్‌పీటీలో నాలుగో కంటైనర్‌ టెర్మినల్‌ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన.

జేఎన్‌పీటీలో నాలుగో కంటైనర్‌ టెర్మినల్‌ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన.

జేఎన్‌పీటీలో నాలుగో కంటైనర్‌ టెర్మినల్‌ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన.

జేఎన్‌పీటీలో నాలుగో కంటైనర్‌ టెర్మినల్‌ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన.

జేఎన్‌పీటీలో నాలుగో కంటైనర్‌ టెర్మినల్‌ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన.


ముంబై లోని జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్‌లో నాలుగో కంటైనర్‌ టెర్మినల్‌ నిర్మాణానికి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు శంకుస్థాపన చేసి శి లాఫలకాన్ని ఆ విష్కరించారు.

మహారాష్ట్ర గవర్నర్‌ శ్రీ సి.హెచ్‌. విద్యాసాగర్‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్‌, కేంద్ర షిప్పింగ్‌ శాఖ మంత్రి శ్రీ నితిన్‌ కుమార్‌ గడ్కరీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.