పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిపాజిటర్లకు అగ్రప్రాధాన్యం- నిర్దిష్ట గడువుతో 5 లక్షల రూపాయాల వరకు నమ్మకమైన డిపాజిట్ ఇన్సూరెన్సు చెల్లింపు నకు సంబంధించి ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. కేంద్ర ఆర్థిక శాఖమంత్రి , కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, రిజర్వు బ్యాంకు గవర్నర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతమంది డిపాజిటర్లకు ప్రధానంత్రి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధానమమంత్రి, బ్యాంకింగ్ రంగానికి ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు అని అన్నారు. దేశంలోని కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులు, దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య పరిష్కారం కావడం చూస్తున్నారని ఆయన అన్నారు. డిపాజిటర్స్ ఫస్ట్ అన్న నినాదం స్ఫూర్తి అర్థవంతమైనదని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. గత కొద్దిరోజులలో లక్ష మందికి పైగా డిపాజిటర్లు ఏళ్లతరబడి బ్యాంకులలో చిక్కుకుపోయిన తమ మొత్తాన్ని పొందగలిగారని చెప్పారు. దీని విలువ 1300 కోట్ల రూపాయల వరకు ఉన్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
సకాలంలో సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారానే ఏ దేశమైనా తమనుతాము రక్షించుకోగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయితే సంవత్సరాలుగా , సమస్యలను పక్కనబెట్టే ధోరణి కొనసాగిందని అన్నారు. ఇవాల్టి నవభారతదేశం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నదని అన్నారు. ఇవాల్టి ఇండియా సమ్యలను పరిష్కరించకుండా పక్కన పెట్టదన్నారు.
ఇండియాలో బ్యాంక్ డిపాజిటర్లకు ఇన్సూరెన్సు వ్యవస్థ 1960లలో వచ్చిందన్నారు. మొదట్లో బ్యాంకులో డిపాజిట్ చేసిన మొత్తంలో కేవలం 50 వేల రూపాయలవరకు మాత్రమే గ్యారంటీ చేయబడేదన్నారు. దీనిని ఆ తర్వాత ఒక లక్షకు పెంచారని అన్నారు. బ్యాంకు మునిగిపోతే అలాంటి సందర్భాలలో ఖాతాదారులు కేవలం లక్షరూపాయల వరకు మాత్రమే పొందే వీలుండేదని చెప్పారు. ఈ డబ్బుకూడా ఎప్పుడు చెల్లించాలనే దానికి నిర్దిష్ట గడువు ఉండేది కాదన్నారు. “ఈ విషయంలో పేదల ఆందోళనను అర్థం చేసుకుని , మధ్యతరగతి ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని మేం ఈ మొత్తాన్ని 5 లక్షల రూపాయల వరకు పెంచాం. ” అని ప్రధానమంత్రి అన్నారు. ఇందుకు సంబంధించిన ఇంకో సమస్యను చట్ట సవరణ ద్వారా పరిష్కరించడం జరిగింది. ఇంతకుముందు రిఫండ్ కు సంబంధించి ఎలాంటి గడువు ఉండేది కాదు. కానీ మన ప్రభుత్వం ఇప్పడు 90 రోజులలోగా అంటే మూడు నెలల లోగా రిఫండ్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. బ్యాంకు మునిగిపోయిన సందర్బంలో కూడా ఇది వర్తిస్తుంది. అలాంటి సందర్భంలో డిపాజిట్ దారులు తమ డబ్బును 90 రోజులలోగా తిరిగి పొందుతారు అని ఆయన చెప్పారు.
దేశ సుసంపన్నతలో బ్యాంకులు కీలక పాత్రవహిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. బ్యాంకులు సుసంపన్నంగా ఉండాలంటే డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉండడం కూడా తప్పనిసరి అని ఆయన అన్నారు. మనం బ్యాంకును రక్షించాలనుకుంటే డిపాజిటర్లను కూడా రక్షించాలి అని ఆయన అన్నారు.
గత కొద్ది కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వరంగానికి చెందిన పలు చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులలో విలీనం చేయడం జరుగుతోంది. వాటి సామర్ధ్యం , సమర్ధత, పారదర్శకతను అన్నిరకాలుగా దీనితో బలోపేతం చేయడం జరిగింది.కో ఆపరేటివ్ బ్యాంకులను రిజర్వు బ్యాంకు పర్యవేక్షించడంవల్ల, అది సాధారణ డిపాజిటర్లలో విశ్వాసాన్ని నింపుతుందని ఆయన అన్నారు.
సమస్య బ్యాంకు ఖాతాలతో మాత్రమే కాదన, మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవడంలో కూడా సమస్యలు ఉన్నాయన్నారు. ఇవాళ దాదాపు దేశంలోని ప్రతి గ్రామంలో బ్యాంకు బ్రాంచి సదుపాయ కాని లేదా బ్యాంకింగ్ కరస్పాండెంట్ కానీ వారకి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నారని అన్నారు. ఇవాళ దేశంలోని సామాన్య పౌరుడు చిన్న లావాదేవీని సైతం ఎప్పుడైనా, ఎక్కడైనా 24 గంటలూ డిజిటల్ గ చేయగలుగుతున్నాడని చెప్పారు. ఇలాంటి ఎన్నో రకాల సంస్కరణలు భారత బ్యాంకింగ్ రంగం సజావుగా సాగడానికి దోహదపడుతున్నాయని అన్నారు. వందేళ్లలో ఎన్నడూ ఎరగని విపత్తు వచ్చిపడినా బ్యాంకింగ్ రంగం సజావుగా సాగిందని చెప్పారు. బాగా అభివృద్ధి చెందిన దేశాలు సైతం తమ ప్రజలకు సహాయం చేయడంలో ఇబ్బందులు పడుతుంటే, మనదేశంలో దాదాపు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సత్వరం సహాయం అందించే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
గత కొన్ని సంవత్సరాలలో తీసుకున్న చర్యల వల్ల ఇన్సూరెన్సు, బ్యాంకు రుణాలు, ఆర్ధిక సాధికారత వంటివి సమాజంలో పెద్ద సంఖ్యలోగల పేదలు, మహిళలు, వీధివ్యాపారులు, సన్నకారు రైతులకు అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఇంతకు ముందు దేశ బ్యాంకింగ్ రంగం మహిళలకు చెప్పుకోదగిన స్థాయిలో చేరువ కాలేదని అన్నారు. దీనిని తమ ప్రభుత్వం ప్రాధాన్యతా అంశంగా స్వీకరించిందని చెప్పారు. జన్ ధన్ యోజన కింద ప్రారంభించిన బ్యాంకు ఖాతాలలో సగానికి పైగా మహిళలకు చెందిన వే నని అన్నారు. ఈ బ్యాంకు ఖాతాల ప్రభావం మహిళల ఆర్ధిక సాధికారతపై ఉందని అన్నారు. ఇటీవలి జాతీయ ఆరోగ్య సర్వేలో దీనిని మనం గమనించాం అని ప్రధానమంత్రి అన్నారు..
డిపాజిట్ ఇన్సూరెన్సు సేవింగ్స్, ఫిక్స్డ్, కరంట్, రికరింగ్ తదితర డిపాజిట్లు అన్నింటికీ వర్తిస్తుంది. ఇది దేశంలో పనిచేసే అన్ని వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర, ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంకులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పనిచేసే అన్నింటికీ ఇది వర్తిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో తీసుకువచ్చిన గొప్ప మార్పు కింద బ్యాంకు డిపాజిట్ ఇన్సూరెన్సును లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచారు.
డిపాజిట్ ఇన్సూరెన్సు కవరేజ్ ప్రతి డిపాజిటర్కు ప్రతి బ్యాంకుకు 5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి స్థాయిలో రక్షణ పొందిన ఖాతాలు మొత్తం ఖాతాలలో 98.1 శాతం వరకు ఉన్నాయి. ఈ విషయంలో అంతర్జాతీయ బెంచ్ మార్క్ 80 శాతంగా ఉంది.
తొలివిడత మధ్యంతర చెల్లింపులను డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఇటీవల విడుదల చేసింది. ఇందుకు సంబంధించి 16 అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులనుంచి క్లెయిమ్లు వచ్చాయి. ప్రస్తుతం ఇవి ఆర్.బి.ఐ పర్యవేక్షణలో లక్షమందికిపైగా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్న డిపాజిట్దారులకు చెందిన ప్రత్యామ్నాయ బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు చేయడం జరిగింది. వీటి మొత్తం విలువ 1300 కోట్ల రూపాయలకుపైనే ఉంటుంది..
Speaking at the “Depositors First: Guaranteed Time-bound Deposit Insurance Payment up to Rs. 5 Lakh” programme. https://t.co/rIGzweiEiV
— Narendra Modi (@narendramodi) December 12, 2021
आज देश के लिए बैंकिंग सेक्टर के लिए और देश के करोड़ों बैंक अकाउंट होल्डर्स के लिए बहुत महत्वपूर्ण दिन है।
— PMO India (@PMOIndia) December 12, 2021
दशकों से चली आ रही एक बड़ी समस्या का कैसे समाधान निकाला गया है, आज का दिन उसका साक्षी बन रहा है: PM @narendramodi
आज के आयोजन का जो नाम दिया गया है उसमें Depositors First की भावना को सबसे पहले रखना, इसे और सटीक बना रहा है।
— PMO India (@PMOIndia) December 12, 2021
बीते कुछ दिनों में एक लाख से ज्यादा Depositors को बरसों से फंसा हुआ उनका पैसा वापस मिला है।
ये राशि 1300 करोड़ रुपए से भी ज्यादा है: PM @narendramodi
कोई भी देश समस्याओं का समय पर समाधान करके ही उन्हें विकराल होने से बचा सकता है।
— PMO India (@PMOIndia) December 12, 2021
लेकिन वर्षों तक एक प्रवृत्ति रही की समस्याओं को टाल दो।
आज का नया भारत, समस्याओं के समाधान पर जोर लगाता है, आज भारत समस्याओं को टालता नहीं है: PM @narendramodi
हमारे देश में बैंक डिपॉजिटर्स के लिए इंश्योरेंस की व्यवस्था 60 के दशक में बनाई गई थी।
— PMO India (@PMOIndia) December 12, 2021
पहले बैंक में जमा रकम में से सिर्फ 50 हजार रुपए तक की राशि पर ही गारंटी थी।
फिर इसे बढ़ाकर एक लाख रुपए कर दिया गया था: PM @narendramodi
यानि अगर बैंक डूबा, तो Depositors को, जमाकर्ताओं को सिर्फ एक लाख रुपए तक ही मिलने का प्रावधान था।
— PMO India (@PMOIndia) December 12, 2021
ये पैसे भी कब मिलेंगे, इसकी कोई समय सीमा नहीं तय थी।
गरीब की चिंता को समझते हुए, मध्यम वर्ग की चिंता को समझते हुए हमने इस राशि को बढ़ाकर फिर 5 लाख रुपए कर दिया: PM @narendramodi
कानून में संसोधन करके एक और समस्या का समाधान करने की कोशिश की है।
— PMO India (@PMOIndia) December 12, 2021
पहले जहां पैसा वापसी की कोई समयसीमा नहीं थी, अब हमारी सरकार ने इसे 90 दिन यानि 3 महीने के भीतर अऩिवार्य किया है।
यानि बैंक डूबने की स्थिति में भी, 90 दिन के भीतर जमाकर्ताओं को उनका पैसा वापस मिल जाएगा: PM
देश की समृद्धि में बैंकों की बड़ी भूमिका है।
— PMO India (@PMOIndia) December 12, 2021
और बैंकों की समृद्धि के लिए Depositors का पैसा सुरक्षित होना उतना ही जरूरी है।
हमें बैंक बचाने हैं तो Depositors को सुरक्षा देनी ही होगी: PM @narendramodi
बीते वर्षों में अनेक छोटे सरकारी बैंकों को बड़े बैंकों के साथ मर्ज करके, उनकी कैपेसिटी, कैपेबिलिटी और ट्रांसपेरेंसी, हर प्रकार से सशक्त की गई है।
— PMO India (@PMOIndia) December 12, 2021
जब RBI, को-ऑपरेटिव बैंकों की निगरानी करेगा तो, उससे भी इनके प्रति सामान्य जमाकर्ता का भरोसा और बढ़ेगा: PM @narendramodi
हमारे यहां समस्या सिर्फ बैंक अकाउंट की ही नहीं थी, बल्कि दूर-सुदूर तक गांवों में बैंकिंग सेवाएं पहुंचाने की भी थी।
— PMO India (@PMOIndia) December 12, 2021
आज देश के करीब-करीब हर गांव में 5 किलोमीटर के दायरे में बैंक ब्रांच या बैंकिंग कॉरस्पोंडेंट की सुविधा पहुंच चुकी है: PM @narendramodi
आज भारत का सामान्य नागरिक कभी भी, कहीं भी, सातों दिन, 24 घंटे, छोटे से छोटा लेनदेन भी डिजिटली कर पा रहा है।
— PMO India (@PMOIndia) December 12, 2021
कुछ साल पहले तक इस बारे में सोचना तो दूर, भारत के सामर्थ्य पर अविश्वास करने वाले लोग इसका मज़ाक उड़ाते फिरते थे: PM @narendramodi
ऐसे अनेक सुधार हैं जिन्होंने 100 साल की सबसे बड़ी आपदा में भी भारत के बैंकिंग सिस्टम को सुचारु रूप से चलाने में मदद की है।
— PMO India (@PMOIndia) December 12, 2021
जब दुनिया के समर्थ देश भी अपने नागरिकों तक मदद पहुंचाने में संघर्ष कर रहे थे, तब भारत ने तेज़ गति से देश के करीब-करीब हर वर्ग तक सीधी मदद पहुंचाई: PM
जनधन योजना के तहत खुले करोड़ों बैंक अकाउंट्स में से आधे से अधिक महिलाओं के ही हैं।
— PMO India (@PMOIndia) December 12, 2021
इन बैंक अकाउंट्स का महिलाओं के आर्थिक सशक्तिकरण पर जो असर हुआ है, वो हमने हाल में आए नेशनल फैमिली हेल्थ सर्वे में भी देखा है: PM @narendramodi
बैंकिंग सेक्टर में Depositors First की भावना को सबसे पहले रखना मौजूदा सरकार की प्राथमिकता रही है। बीते कुछ दिनों में एक लाख से ज्यादा Depositors को बरसों से फंसा पैसा वापस मिला है। करीब 3 लाख ऐसे और Depositors को भी उनका पैसा वापस मिलने जा रहा है, ये अपने आप में बड़ी बात है। pic.twitter.com/o7FEMBZlvA
— Narendra Modi (@narendramodi) December 12, 2021
आज का नया भारत समस्याओं के समाधान पर जोर लगाता है, समस्याओं को टालता नहीं है। pic.twitter.com/5kjATtgT5k
— Narendra Modi (@narendramodi) December 12, 2021
पहले बैंक में जमा रकम में से सिर्फ 50 हजार रुपये तक की राशि पर ही गारंटी थी। फिर इसे बढ़ाकर एक लाख रुपये कर दिया गया था। गरीब और मध्यम वर्ग की चिंता को समझते हुए हमने इसे 5 लाख रुपये कर दिया है। इतना व्यापक सुरक्षा कवच तो विकसित देशों में भी नहीं है। pic.twitter.com/Z8TpQr9ME6
— Narendra Modi (@narendramodi) December 12, 2021
Financial Inclusion और Ease of Access to Credit का सबसे बड़ा लाभ अगर हुआ है, तो हमारी बहनों और बेटियों को हुआ है। pic.twitter.com/B96v8vZ38U
— Narendra Modi (@narendramodi) December 12, 2021