పిఎంఇండియా
పార్లమెంట్ నేడు ఆమోదించిన బిల్లును ప్రశంసిస్తూ, ఇది దేశంలోని పరీక్షల వ్యవస్థను మరింత పటిష్ఠంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
“మన పరీక్షల వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు.
***
Parliament passes a Bill that makes our examination system more robust! pic.twitter.com/OEvLKXoUaf
— Narendra Modi (@narendramodi) July 30, 2026