పిఎంఇండియా
పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్లో జరిగిన ప్రమాద బాధితులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్–గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందజేస్తామని పీఎం తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్లో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్–గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.’’
In the wake of the mishap in Birbhum, West Bengal, PM @narendramodi has announced Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 for those injured. https://t.co/5KDHgnfZUN
— PMO India (@PMOIndia) August 17, 2026
পশ্চিমবঙ্গে বীরভূমের দুর্ঘটনায়, প্রধানমন্ত্রী @narendramodi প্রধানমন্ত্রীর জাতীয় ত্রাণ তহবিল থেকে প্রত্যেক মৃতের নিকটাত্মীয়কে ২ লক্ষ টাকা এবং আহতদের জন্যে ৫০,০০০ টাকা দেবার কথা ঘোষণা করেছেন। https://t.co/PBlevBzouV
— PMO India (@PMOIndia) August 17, 2026