Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో అస్సాం ముఖ్యమంత్రి భేటీ


ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంతా బిశ్వ శర్మ న్యూఢిల్లీ లో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో  ఒక సందేశాన్ని  ప్రధానమంత్రి కార్యాలయం  పొందుపరుస్తూ, ఇలా తెలిపింది:
“ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ సమావేశమయ్యారు.