Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీని క‌లిసిన మాధురీ బోస్‌, చంద్ర బోస్‌

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీని క‌లిసిన మాధురీ బోస్‌, చంద్ర బోస్‌

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీని క‌లిసిన మాధురీ బోస్‌, చంద్ర బోస్‌


నేతాజీ సుభాష్ చంద్ర బోస్ బంధువులైన మాధురీ బోస్‌, చంద్ర బోస్ లు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో బుధ‌వారం సమావేశమయ్యారు.

ఈ సంద‌ర్భంగా మాధురీ బోస్ తాను ర‌చించిన పుస్త‌కం “ద బోస్ బ్ర‌ద‌ర్స్ అండ్ ఇండియ‌న్ ఇండిపెండెన్స్ – యాన్ ఇన్‌సైడ‌ర్స్ అకౌంట్” ప్రతిని ప్ర‌ధానికి అంద‌జేశారు.

ఈ పుస్త‌కాన్ని ప్ర‌చురించిన సేజ్ ప‌బ్లికేష‌న్స్ ప్ర‌తినిధి శ్రీ వివేక్ మెహ్రా కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.