Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్ లిఫ్టర్ రుషికాంతా సింగ్ చానంబమ్ రజత పతకం సాధించడంపై ప్రధానమంత్రి హర్షం


భారత్ లిఫ్టర్ రుషికాంతా సింగ్ చానంబమ్ రజత పతకాన్ని గెలవడంతో పాటు తన అత్యుత్తమ వ్యక్తిగత ఆటతీరును కనబరిచినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హర్షం వ్యక్తం చేశారురుషికాంతా సింగ్ దృఢసంకల్పంఅద్భుత ప్రదర్శన దేశ ప్రజలందరికీ ొప్ప ఆనందాన్ని ఇచ్చిందని ప్రధానమంత్రి శ్రీ మోదీ అన్నారు.
రాబోయే కాలంలో కూడా రుషికాంతా సింగ్ చానంబమ్ రాణించాలని శ్రీ  మోదీ ఆకాంక్షించారురుషికాంతా సింగ్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తూఅనేక మంది యువ క్రీడాకారులకూక్రీడాకారిణులకూ స్ఫూర్తిని అందించాలని శ్రీ మోదీ అభిలషించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘భారత లిఫ్టర్ రుషికాంతా సింగ్ చానంబమ్ రజత పతకాన్ని గెలవడంతో పాటు తన అత్యుత్తమ వ్యక్తిగత ఆటతీరును కనబరచడం చూసి నేను ఆనందిస్తున్నానుఆయన దృఢసంకల్పంఅద్భుత ప్రదర్శన దేశ ప్రజలకు గొప్ప సంతోషం కలిగించిందిరుషికాంతా సింగ్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తూఅనేక మంది యువ క్రీడాకారులకూక్రీడాకారిణులకూ స్ఫూర్తిని అందించాలని నేను కోరుకుంటున్నానురాబోయే కాలంలో ఆయన రాణించాలని నేను అభిలషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

***