Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముంబ‌యి లో అగ్ని ప్ర‌మాదం కార‌ణంగా జ‌రిగిన ప్రాణ న‌ష్టం పై వేద‌న‌ను వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన మంత్రి


ముంబ‌యి లో అగ్ని ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం సంభ‌వించినందుకు గాను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

“ముంబ‌యి లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం ప‌ట్ల వ్య‌థ చెందుతున్నాను. ఈ దు:ఖ స‌మ‌యంలో ఆప్తుల‌ను కోల్పోయిన కుటుంబాల శోకంలో నేను పాలుపంచుకొంటున్నాను. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ ఈశ్వ‌రుడిని ప్రార్థిస్తున్నాను” అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.