Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు ప్రధాని తో సమావేశం కానున్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కుటుంబ సభ్యులు


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు(14 అక్టోబర్) సాయంత్రం 7 రేస్ కోర్సు రోడ్ లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కుటుంబ సభ్యులతో సమావేశమవ్వనున్నారు.