Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శుభ్‌ మహాలయ సంబరాల సంద‌ర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు


శుభ్‌ మహాలయ సంబరాలు జరుపుకుంటున్న ప్రజలకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తన సందేశంలో- ” శుభ్‌ మహాలయ సంబరాలు జరుపుకుంటున్న తరుణం లో ప్రజల జీవితాల్లో సుఖ, సంతోషాలు నిండాలి ” అని ప్ర‌ధాని పేర్కొన్నారు.