Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్యామ్ జీ కృష్ణ‌ వ‌ర్మ‌ను ఆయ‌న మ‌ర‌ణానంత‌రం న్యాయ‌వాది సంఘ స‌భ్యునిగా పున‌ర్ నియమించిన‌ట్లు తెలిపే ధ్రువప‌త్రాన్ని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రికి అంద‌జేసిన ప్ర‌ధాని

శ్యామ్ జీ కృష్ణ‌ వ‌ర్మ‌ను ఆయ‌న మ‌ర‌ణానంత‌రం న్యాయ‌వాది సంఘ స‌భ్యునిగా పున‌ర్ నియమించిన‌ట్లు తెలిపే ధ్రువప‌త్రాన్ని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రికి అంద‌జేసిన ప్ర‌ధాని

శ్యామ్ జీ కృష్ణ‌ వ‌ర్మ‌ను ఆయ‌న మ‌ర‌ణానంత‌రం న్యాయ‌వాది సంఘ స‌భ్యునిగా పున‌ర్ నియమించిన‌ట్లు తెలిపే ధ్రువప‌త్రాన్ని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రికి అంద‌జేసిన ప్ర‌ధాని

శ్యామ్ జీ కృష్ణ‌ వ‌ర్మ‌ను ఆయ‌న మ‌ర‌ణానంత‌రం న్యాయ‌వాది సంఘ స‌భ్యునిగా పున‌ర్ నియమించిన‌ట్లు తెలిపే ధ్రువప‌త్రాన్ని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రికి అంద‌జేసిన ప్ర‌ధాని

శ్యామ్ జీ కృష్ణ‌ వ‌ర్మ‌ను ఆయ‌న మ‌ర‌ణానంత‌రం న్యాయ‌వాది సంఘ స‌భ్యునిగా పున‌ర్ నియమించిన‌ట్లు తెలిపే ధ్రువప‌త్రాన్ని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రికి అంద‌జేసిన ప్ర‌ధాని

శ్యామ్ జీ కృష్ణ‌ వ‌ర్మ‌ను ఆయ‌న మ‌ర‌ణానంత‌రం న్యాయ‌వాది సంఘ స‌భ్యునిగా పున‌ర్ నియమించిన‌ట్లు తెలిపే ధ్రువప‌త్రాన్ని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రికి అంద‌జేసిన ప్ర‌ధాని


శ్యామ్ జీ కృష్ణ‌ వ‌ర్మ‌ను ఆయ‌న చనిపోయిన తరువాత న్యాయ‌వాది సంఘ స‌భ్యునిగా తిరిగి నియమించిన‌ట్లు తెలిపే ధ్రువప‌త్రాన్ని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి శ్రీ‌మ‌తి ఆనందీబెన్ ప‌టేల్‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మం గుజ‌రాత్ లోని భుజ్ లో జ‌రిగింది. లండ‌న్ లోని ఆన‌ర‌బుల్ సొసైటీ ఆఫ్ ద‌ ఇన్న‌ర్ టెంపుల్ ఈ పున‌ర్ నియామ‌కం జ‌రిపింది. గ‌త నెల‌లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ లండ‌న్ లో ప‌ర్య‌టించిన‌పుడు యునైటెడ్ కింగ్ డ‌మ్ ప్ర‌ధాని శ్రీ డేవిడ్ కామెరాన్ స‌మ‌క్షంలో ఈ మేర‌కు స‌ర్టిఫికెట్ ను అందుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌సంగిస్తూ – “శ్యామ్ జీ కృష్ణ‌ వ‌ర్మ ఓ పండితుడు. కాశీలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. భార‌త‌దేశ స్వాతంత్య్రం కోసం లండ‌న్ లో ఆయ‌న ఎంత‌గానో పాటుప‌డ్డారు” అంటూ కొనియాడారు.

పోలీస్ డైరెక్ట‌ర్స్ జ‌న‌ర‌ల్ స‌మావేశంలో పాల్గొన‌డానికి క‌చ్ కు వెళ్తున్నానని ప్ర‌ధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ స‌మావేశాన్ని ఎప్పుడూ ఢిల్లీలో నిర్వ‌హించేవారని, ప్ర‌ధానిగా తాను వచ్చిన తరువాత చొర‌వ తీసుకొని గత సంవ‌త్స‌రం ఈ స‌మావేశాన్ని దేశ రాజ‌ధానికి వెలుప‌ల నిర్వ‌హించాల‌ని చెప్పడంతో సమావేశ వేదిక మారినట్లు వివరించారు. రన్ ఆఫ్ క‌చ్ లో జ‌రిపే రనోత్స‌వ్ పర్యటకులలో ఎంతో ఆద‌ర‌ణకు పాత్రమైంద‌ని, ప్రస్తుతం ఈ ఉత్స‌వం ప్రపంచ ప‌ర్యట‌క చిత్ర‌ప‌టంలోనూ ఓ స్థానాన్ని సంపాదించుకోవడం పట్ల ప్రధాని శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు.