పిఎంఇండియా
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి స్మారక చిహ్నం సదైవ్ అటల్ వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం వాజ్పేయికి నివాళులర్పించారు. భారత ప్రగతిలో మాజీ ప్రధాని వాజ్పేయి పాత్ర సాటిలేనిదని ఆయన పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా, ఒక పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ఈ రోజు ఉదయం సదైవ్ అటల్లో అటల్ జీకి నివాళులర్పించాను. భారత ప్రగతిలో ఆయన పాత్ర సాటిలేనిది!”
***
Earlier this morning, paid homage to Atal Ji at Sadaiv Atal. His role in India’s progress is unparalleled! pic.twitter.com/9OVA0p7sGT
— Narendra Modi (@narendramodi) August 16, 2026