Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ విద్యార్థులను అభినందించిన ప్రధానమంత్రి


ప్రతిష్ఠాత్మక 58వ అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలింపియాడ్‌లో భారత బృందం నాలుగు స్వర్ణ పతకాలను సాధించిందిఈ ప్రపంచస్థాయి పోటీలో భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన చేసిన దేబదత్త ప్రియదర్శిహర్షిత్ సింఘాల్కబీర్ చిల్లర్సందీప్ కుచిలతో కూడిన భారత బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారుఈ బృందం ప్రతిభఅంకితభావంవిజ్ఞానశాస్త్రం పట్ల ఉన్న వారి అభిరుచి యావత్ దేశానికి గర్వకారణమన్నారుఇది అనేక మంది యువత రసాయన శాస్త్రాన్ని అభ్యసించిఅందులో రాణించడానికి స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

భారత యువశక్తి ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తూనే ఉంది!

58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు సాధించిన దేబదత్త ప్రియదర్శిహర్షిత్ సింఘాల్కబీర్ చిల్లర్సందీప్ కుచిల బృందానికి అభినందనలుఈ ప్రతిష్ఠాత్మక వేదికపై భారత్ సాధించిన అత్యుత్తమ ప్రదర్శన ఇది.

వారి ప్రతిభఅంకితభావంవిజ్ఞానశాస్త్రం పట్ల ఉన్న వారికున్న అభిరుచి యావత్ దేశానికి గర్వకారణంరసాయన శాస్త్రాన్ని అభ్యసించిఅందులో రాణించడానికి ఇది మరింత మందికి స్ఫూర్తినిస్తుంది.

***