పిఎంఇండియా
శ్రేష్ఠుడైన ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ, మీడియా సభ్యులారా, ఎక్స్ లెన్సీ, మీరు అందించిన హార్దిక స్వాగతానికి, మీ విలువైన సమయం కేటాయించినందుకు, మీ అసాధారణమైన స్నేహ భావానికి ధన్యవాదాలు. నిన్న మీరు, మీ సతీమణి అందించిన అద్భుతమైన విందును ...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఫ్రాన్స్ రక్షణ మంత్రి శ్రీ జాన్ యూవే ల ద్రాన్ నేడు సమావేశమయ్యారు.
జపాన్-భారతదేశ పార్లమెంటు సభ్యుల మైత్రి సమితి (జపాన్- ఇండియా పార్లమెంటేరియన్స్ ఫ్రెండ్ షిప్ లీగ్.. జె ఐ పి ఎఫ్ ఎల్) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైంది.
పదవీబాధ్యతలను స్వీకరించిన తరువాత తొలి విదేశీ యాత్రకు ఇక్కడికి వచ్చిన శ్రేష్ఠుడు శ్రీ ‘ప్రచండ’కు, ఆయన వెంట భారతదేశానికి వచ్చిన ప్రతినిధి వర్గంలోని సభ్యులకు స్వాగతం పలకడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
శ్రేష్ఠుడైన ప్రధాన మంత్రి శ్రీ థోంగ్ లోవున్ సిసోవులిథ్, ఇతర శ్రేష్టులారా, ఇది నేను పాల్గొంటున్న మూడవ భారతదేశం-ఏషియాన్ శిఖరాగ్ర సమావేశం. అనేక సంవత్సరాలుగా ఏషియాన్తో మనం పెంపొందించుకొన్న సన్నిహిత స్నేహ బంధాలను పునరుద్ధరించుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. మీరు ...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2016 సెప్టెంబరు 7వ తేదీ నుండి 2016 సెప్టెంబరు 8వ తేదీ వరకు లావోస్ రాజధాని నగరం వియెన్ తియెన్ లో జరిగే 14వ ఆసియాన్-భారతదేశం శిఖరాగ్ర సమావేశం మరియు 11వ తూర్పు ఆసియా ...
భిక్షువులతో సంభాషించిన ప్రధాన మంత్రి దేవాలయాన్ని సందర్శించినందుకు తాను ఎంతో అదృష్టవంతుడినన్నారు. భారతదేశ ప్రప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ పగోడా ను సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తుతెచ్చుకొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ ఫుక్తో నా సంభాషణ విస్తృతమైనది, ఫలవంతమైనది. ద్వైపాక్షిక, బహుళ పాక్షిక సహకారపు పూర్తి పరిధిని మేము చర్చించాము. మన ద్వైపాక్షిక ఒప్పందపు పరిధిని మరింత విస్తరించాలని, దానిని మరింత బలోపేతం చేయాలని మేము నిర్ణయించాము.
మన భాగస్వామ్యం ఏ విధంగా రూపుదిద్దుకోవాలి అనే అంశంపై అధ్యక్షుల వారు, నేను విస్తృత చర్చలు జరిపాము.
వియత్నామ్ ప్రజలకు వారి జాతీయ దిన శుభాకాంక్షలు. వియత్నామ్ మాకు ఒక మిత్ర దేశం. ఆ దేశ వాసులతో మేము మా సంబంధాలను ఆదరంతో కాపాడుకొంటాము” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.