పిఎంఇండియా
భారతదేశం, ఫిజి ల మధ్య కొత్త విమాన సర్వీసుల ఒప్పందం (ఎ ఎస్ ఎ)పై సంతకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని బంగ్లాదేశ్ హోం మంత్రి శ్రీ అసదుజ్జమాన్ ఖాన్ ఈ రోజు కలుసుకున్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మ్యూనిఖ్ లో జరిగిన దాడి లో ప్రాణనష్టం సంభవించడం పట్ల దు:ఖం వెలిబుచ్చారు.
సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐ సి టి) మరియు డిజిటల్ ఎకానమి రంగంలో ద్వైపాక్షిక సహకారం కోసం భారతదేశానికి, ట్యూనీసియా కు మధ్య 2016 జూన్ 2వ తేదీన అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలు జరిగిన సంగతిని ...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మలేసియా ఉప ప్రధాని మరియు హోం మంత్రి దాతో సెరీ డాక్టర్ అహమద్ జాహిద్ బిన్ హమీదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో భేటీ అయ్యారు.