పిఎంఇండియా
ప్రియమైన నా దేశ వాసులారా, స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంగా ఎర్ర కోట బురుజుల మీది నుండి మీకు ఇవే నా శుభాకాంక్షలు. దేశ ప్రజలు ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు జన్మాష్టమి పర్వదినాన్ని కూడా జరుపుకుంటున్నారు. నేను ఇక్కడ ఎంతో ...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సిఎస్ఐఆర్ 75వ స్థాపక దినం సందర్భంగా ప్లాటినమ్ జూబిలీ వేడుకను ప్రారంభించారు.
పదవీబాధ్యతలను స్వీకరించిన తరువాత తొలి విదేశీ యాత్రకు ఇక్కడికి వచ్చిన శ్రేష్ఠుడు శ్రీ ‘ప్రచండ’కు, ఆయన వెంట భారతదేశానికి వచ్చిన ప్రతినిధి వర్గంలోని సభ్యులకు స్వాగతం పలకడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
వర్తమానంలో జీవించడాన్ని ప్రేమించే వ్యక్తి చరిత్ర గురించి ఎందుకు ఆందోళన చెందాలి ? ఎవరూ ఇటువంటి పొరపాటును వారి జీవన కాలంలో చేయనేకూడదు.
అంతర్గత కారణాల దృష్ట్యా కూడా ఈ పరివర్తన అవసరం. మన యువత భిన్నంగా ఆలోచిస్తోంది, భిన్నంగా నిలవాలని ఆశ పడుతోంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కీలకమైన మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన పనుల పురోగతిని ఈ రోజు సమీక్షించారు. నీతి ఆయోగ్ ఇచ్చిన ఒక సమర్పణను పరిశీలించిన సందర్భంగా రైల్వేలు, నవీకరణ యోగ్య శక్తి సహా పలు ...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 'మిషన్ భగీరథ' ను తెలంగాణ లోని మెదక్ జిల్లా గజ్వేల్ కోమటిబండ గ్రామంలో ప్రారంభించారు. ఈ పథకాన్ని అందరికీ సురక్షితమైన తాగు నీటిని సరఫరా చేయాలన్న ధ్యేయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మందిర్ ను సందర్శించారు. అక్కడ మహంత్ అవైధ్యనాథ్ జీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.