పిఎంఇండియా
పిఎస్ ఎల్ వి-35 ను మరియు ఉన్నత వాతావరణ ఉపగ్రహం స్కెట్ శాట్ -1 ఉపగ్రహాన్ని, ఇంకా మరొక 7 ఉపగ్రహాలను కూడా విజయవంతంగా ప్రయోగించినందుకు ఐఎస్ ఆర్ ఒ (ఇస్రో) ను, ఆ సంస్థ శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి శ్రీ ...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్క్రామ్ జెట్ రాకెట్ ఇంజిన్ ను విజయవంతంగా పరీక్షించినందుకు ఐఎస్ఆర్ఒ (ఇస్రో) శాస్త్ర వేత్తలకు అభినందనలు తెలిపారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ''సత్యభామ-శాట్'' ఉపగ్రహాన్ని నిర్మించిన విద్యార్థుల బృందం ఈ రోజు న్యూ ఢిల్లీ లో కలుసుకొంది. సత్యభామ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్స్ లర్ డాక్టర్ బి. శీలా రాణి కూడా ఈ విద్యార్థుల వెంటఉన్నారు