పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వరదలకు గురైన ఉత్తర ప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ ఇంకా మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో రక్షణ మరియు సహాయక కార్యకలాపాల నిర్వహణకు పూర్తి అండదండలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఉత్తరాఖండ్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాన మ౦త్రి శ్రీ నరే౦ద్ర మోదీ దిగ్భ్రా౦తి వ్యక్తం చేసారు.