పిఎంఇండియా
కంబోడియా, లావోస్, మయన్మార్ మరియు వియత్నామ్ లలో భారతీయ ఆర్థిక ఉనికి ఆకస్మికంగా మార్పు చెందేటట్లు రూ. 500 కోట్ల రూపాయల మూలనిధితో ఒక ప్రాజెక్టు అభివృద్ధి నిధి (పిడిఎఫ్)ను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
విదేశీ పెట్టుబడిదారులకు పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ (పి ఆర్ ఎస్) మంజూరు చేసే పథకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
సెంట్రల్ ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (సి ఐ డబ్ల్యు టి సి)ను రద్దుచేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
మయన్మార్ అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ యు హతిన్ క్యావ్ తో పాటు ఆయన వెంట భారతదేశానికి వచ్చిన ప్రముఖ ప్రతినిధివర్గానికి స్వాగతం పలకడం నన్నెంతో ఆనందపెడుతోంది.
పన్నుల ఎగవేతకు , "రౌండ్ ట్రిప్పింగ్", "బేస్ ఇరోషన్ / ప్రాఫిట్ షిప్టింగ్" లకు వ్యతిరేకంగా భారతదేశం తాను చేస్తున్న పోరాటంలో ఈ రోజు మరొక ముఖ్యమైన అడుగును వేసింది.
సాంప్రదాయక వైద్య వ్యవస్థల రంగంలో సహకారం కోసం మయన్మార్ తో అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
''అద్దెగర్భం (నియంత్రణ) బిల్లు-2016'' ను ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
“భారతదేశ భూభాగంలో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలు, మతవాద దాడులు, వామపక్ష తీవ్రవాదం (ఎల్ డబ్ల్యు ఇ), సీమాంతర కాల్పులు, గనులు/ఐఇడి పేలుళ్ళ బాధితులైన పౌరులకు పరిహారం అందించే కేంద్ర పథకం” కింద పరిహారాన్ని 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల ...
అట్టడుగు స్థాయి రంగాలలో నవకల్పన (ఇన్నోవేషన్)కు సంబంధించిన సహకార స్థాపనకు గాను దక్షిణ ఆఫ్రికాతో సంతకాలు జరిగిన ఎం ఒ యు కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత ...
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) గ్రూప్ 'ఎ' పునర్ నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.