పిఎంఇండియా
త్వరలో వేలం నిర్వహించనున్న పలు రకాల స్పెక్ట్రమ్ బ్యాండ్లకు స్పెక్ట్రమ్ వాడకం చార్జీ (ఎస్యుసి) రేట్లను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ టి సి ఎల్) కు చెందిన ఇందు-6 మిల్లు భూమిలో నుండి 12 ఎకరాల స్థలాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కు ఒక స్మృతి చిహ్నాన్ని నిర్మించేటందుకుగాను మహారాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించడానికి సంబంధించిన ...
కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని పథకాల (సి ఎస్ ఎస్ ల) హేతుబద్ధీకరణపై అధ్యయనం చేసిన ముఖ్యమంత్రుల ఉప సంఘం ప్రధాన సిఫారసులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
భారతీయ స్టాక్ ఎక్స్ ఛేంజ్ లలో విదేశీ షేర్ హోల్డింగ్ పరిమితిని 5 శాతం నుండి 15 శాతానికి పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ (డి పి ఎస్ యు)లు ఏర్పాటు చేసే సంయుక్త రంగ సంస్థ (జె వి)లకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న మార్గదర్శకాలను కేంద్ర మంత్రి మండలి రద్దు చేసింది.
దేశంలోని ప్రధాన ఓడరేవులలో రేవు ఆధారిత పరిశ్రమలకు సముద్ర తీర- తీర అనుసంధానిత భూముల కేటాయింపు విధానంతో పాటు ఆ విధానం అమలుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
భారతదేశం మరియు కంబోడియా ల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడుల ఒడంబడిక (బిఐటి) కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
పంజాబ్ లోని భటిండా లో ఒక కొత్త ఎ ఐ ఐ ఎమ్ ఎస్ (ఎయిమ్స్)ను ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పి ఎమ్ ఎస్ ఎస్ వై) లో భాగంగా ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం ...
కేంద్రీయ విశ్వవిద్యాలయ చట్టం (సి ఎ యు), ఇంఫాల్ అధికార పరిధిలోకి నాగా లాండ్ రాష్ట్రాన్ని చేర్చేందుకు కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టం, 1992 లోని సంబంధిత ఉపనిబంధనలలో సవరణ చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.