పిఎంఇండియా
గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ లో కాన్ కరెంట్ ఇవాల్యుయేషన్ నెట్ వర్క్ (సిఇఎన్ఇటి) ని నిర్వహించేటందుకు కాన్ కరెంట్ ఇవాల్యుయేషన్ ఆఫీస్ (సి ఇ ఒ)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇంతక్రితం తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేయాలని కేంద్ర క్యాబినెట్ తాజాగా ...
బేనామీ లావాదేవీల (నిషేధం) సవరణ బిల్లు, 2015 లో సవరణలను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
నైపుణ్యాల అభివృద్ధిలో సహకారం కోసం భారతదేశానికి, స్విస్ కాన్ ఫెడరేషన్ కు చెందిన ది స్టేట్ సెక్రటేరియట్ ఫర్ ఎడ్యుకేషన్, రిసర్చ్ అండ్ ఇన్నోవేషన్ కు మధ్య సంతకాలు జరిగిన ఒక అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు కు) కేంద్ర మంత్రిమండలి ఎక్స్- ...
భారతదేశం, మొజాంబిక్ల మధ్య విమాన సేవల ఒప్పందం (ఎ ఎస్ ఎ)పై సంతకాలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐ సి టి) మరియు డిజిటల్ ఎకానమి రంగంలో ద్వైపాక్షిక సహకారం కోసం భారతదేశానికి, ట్యూనీసియా కు మధ్య 2016 జూన్ 2వ తేదీన అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలు జరిగిన సంగతిని ...
ద ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) బిల్లు, 2016 కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
కంపెనీల చట్టం, 2013 కింద సాగరమాల డెవలప్ మెంట్ కంపెనీ (ఎస్ డి సి)ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
దీర్ఘకాలిక వీసా (ఎల్ టి వి)పై భారతదేశంలో ఉంటున్న అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లకు చెందిన హిందూ, సిక్కు, బౌద్ద, జైన, పారసీ, క్రైస్తవ వర్గాల వారికి పలు సౌకర్యాల కల్పన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
వేతనం, పింఛను సంబంధిత లాభాలకు సంబంధించి ఏడో కేంద్ర వేతన సంఘం (సిపిసి) చేసిన సిఫారసులను అమలు చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ...