పిఎంఇండియా
జపాన్-భారతదేశ పార్లమెంటు సభ్యుల మైత్రి సమితి (జపాన్- ఇండియా పార్లమెంటేరియన్స్ ఫ్రెండ్ షిప్ లీగ్.. జె ఐ పి ఎఫ్ ఎల్) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని జపాన్ రక్షణ శాఖ మంత్రి జనరల్ శ్రీ నకాతానీ ఈ రోజు కలుసుకున్నారు.