పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సిఎస్ఐఆర్ 75వ స్థాపక దినం సందర్భంగా ప్లాటినమ్ జూబిలీ వేడుకను ప్రారంభించారు.
పిఎస్ ఎల్ వి-35 ను మరియు ఉన్నత వాతావరణ ఉపగ్రహం స్కెట్ శాట్ -1 ఉపగ్రహాన్ని, ఇంకా మరొక 7 ఉపగ్రహాలను కూడా విజయవంతంగా ప్రయోగించినందుకు ఐఎస్ ఆర్ ఒ (ఇస్రో) ను, ఆ సంస్థ శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి శ్రీ ...
సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వస్తువులు, సేవల పన్ను (జి ఎస్ టి) ని ప్రవేశపెట్టేందుకు సంబంధించి సన్నాహాలు ఎలా జరుగుతున్నదీ సమీక్షించడం కోసం 2016 సెప్టెంబరు 14న ఒక సమావేశాన్ని నిర్వహించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓణమ్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
కావేరి నది జలాల పంపకం అంశానికి సంబంధించి కర్ణాటక, తమిళ నాడు లలో తలెత్తిన పరిస్థితి ఎంతో దు:ఖదాయకంగా ఉంది.
వర్తమానంలో జీవించడాన్ని ప్రేమించే వ్యక్తి చరిత్ర గురించి ఎందుకు ఆందోళన చెందాలి ? ఎవరూ ఇటువంటి పొరపాటును వారి జీవన కాలంలో చేయనేకూడదు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి బుధవారం నాడు సమావేశమై, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డి ఐ) విధానంలో సవరణలకు ఆమోదం తెలిపింది.
సెంట్రల్ ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (సి ఐ డబ్ల్యు టి సి)ను రద్దుచేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ (సి ఇ ఆర్ టి-ఐఎన్)కు యుకె మినిస్ట్రీ ఆఫ్కేబినెట్ ఆఫీస్ (సైబర్ భద్రతపై కేబినెట్కార్యాలయ విభాగమైన సి ఇ ఆర్ టి - యుకె ప్రాతినిధ్యం వహిస్తున్న)కు మధ్య 2016, మే 20వ తేదీన సంతకాలు ...