పిఎంఇండియా
అంతర్గత కారణాల దృష్ట్యా కూడా ఈ పరివర్తన అవసరం. మన యువత భిన్నంగా ఆలోచిస్తోంది, భిన్నంగా నిలవాలని ఆశ పడుతోంది.
త్వరలో వేలం నిర్వహించనున్న పలు రకాల స్పెక్ట్రమ్ బ్యాండ్లకు స్పెక్ట్రమ్ వాడకం చార్జీ (ఎస్యుసి) రేట్లను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ టి సి ఎల్) కు చెందిన ఇందు-6 మిల్లు భూమిలో నుండి 12 ఎకరాల స్థలాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కు ఒక స్మృతి చిహ్నాన్ని నిర్మించేటందుకుగాను మహారాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించడానికి సంబంధించిన ...
రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ (డి పి ఎస్ యు)లు ఏర్పాటు చేసే సంయుక్త రంగ సంస్థ (జె వి)లకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న మార్గదర్శకాలను కేంద్ర మంత్రి మండలి రద్దు చేసింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని భారతదేశం కోసం పోరాడిన ప్రతి ఒక్క వీర సైనికునికీ నివాళులర్పించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రపతి భవన్ వస్తు ప్రదర్శనశాల రెండో దశను ప్రారంభించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖ చిత్రకారుడు శ్రీ సయ్యద్ హైదర్ రజా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి, భారతదేశంలోని రత్నాలు మరియు ఆభరణాల రంగాన్ని దేశీయ విపణి కి ఆవలి వైపునకు దృష్టిని సారించి ప్రపంచంలో తనకంటూ ఒక ఉనికిని సంపాదించుకోవలసిందిగా కోరారు.
లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నమస్సులు అర్పించారు.
ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంమంత్రిమండలి ఆమోదం తెలిపింది.