పిఎంఇండియా
ఈ ధర్మపరాయణ మరియు పవిత్ర సందర్భంలో, అమ్మ కు నా ప్రగాఢ నమస్కారములు అందజేస్తున్నాను. ఆ ఈశ్వరుడు ఆమెకు పూర్ణ జీవనాన్ని చక్కని ఆరోగ్యాన్ని అందించాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపాధ్యాయ దినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులందరి సమర్పణ భావం, వచనబద్ధత లకు ప్రణామాలు అర్పించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళప్రదమైన గణేశ చతుర్థి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
జన్మాష్టమి సందర్బంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐసిటి ఆధారిత మల్టి- మోడల్ ప్లాట్ ఫామ్ ఫర్ ప్రొ- యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్- పిఆర్ఎజిఎటిఐ (ప్రగతి) ద్వారా ఈరోజు జరిగిన14 వ సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు.
''అద్దెగర్భం (నియంత్రణ) బిల్లు-2016'' ను ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
“భారతదేశ భూభాగంలో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలు, మతవాద దాడులు, వామపక్ష తీవ్రవాదం (ఎల్ డబ్ల్యు ఇ), సీమాంతర కాల్పులు, గనులు/ఐఇడి పేలుళ్ళ బాధితులైన పౌరులకు పరిహారం అందించే కేంద్ర పథకం” కింద పరిహారాన్ని 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల ...
అస్సాం ప్రభుత్వ సంస్థ అయిన అస్సాం పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (ఎఐడిసి) కి 4050 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఎఎఐ భూమిని కౌలుకు ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కీలకమైన మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన పనుల పురోగతిని ఈ రోజు సమీక్షించారు. నీతి ఆయోగ్ ఇచ్చిన ఒక సమర్పణను పరిశీలించిన సందర్భంగా రైల్వేలు, నవీకరణ యోగ్య శక్తి సహా పలు ...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వరదలకు గురైన ఉత్తర ప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ ఇంకా మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో రక్షణ మరియు సహాయక కార్యకలాపాల నిర్వహణకు పూర్తి అండదండలు అందిస్తామని హామీ ఇచ్చారు.